News

ఒకదాని వెంట మరొకటి... ఒక్క జిల్లాలోనే పది రోజుల వ్యవధిలో 20 మంది కన్నుమూశారు. రోడ్డు ప్రమాదాలు, గోదావరి నదిలో మునక.. ఇలా వరుసగా జరుగుతున్న విషాద ఘటనలు ఆ ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇ ...
ఆధ్యాత్మికతను చిగురింపజేసే శ్రీశైలంలో రాత్రి ఆకాశాన్ని అంటిన భక్తిశ్రద్ధల మధ్య వెండి రథోత్సవం కనుల పండువగా మారింది. వెలిగిన ...
అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డే కాలయముడిలా మారి కన్న తండ్రినే రోడ్డుపై కారు తొక్కించి హతమార్చాడు. రాజన్న సిరిసిల్ల ...
ప్రకృతి సోయగాలతో ఆకట్టుకునే గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో, అజాగ్రత్తగా వేసిన అడుగులు ప్రమాదంగా మారుతున్నాయి. ప్రవాహం తక్కువగా ...
అధ్బుతమైన ప్రకృతి, శివశక్తుల మహిమ, వెయ్యికి పైగా దీపాల వెలుగుతో వెలిగిన ఆలయం – ఇలా భక్తి, ఆరాధన, సంప్రదాయం కలబోసిన దృశ్యానికి ...
RCB vs PBKS ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం లేదా రిజర్వ్ డేకు వెళ్లే ...
చికెన్, మష్రూమ్ రెండూ రుచికరమైనవి. వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. ఏది బెటర్ అనేది ఆలోచిస్తే, రుచి ప్రాధాన్యాలు, ఆహార కోరికలు, ఆరోగ్య ప్రయోజనాలపై అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారం ఏది బెటరో చూడండి.
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమ ...
తిరుమల పవిత్రతను అసాధారణ మార్గంలో దెబ్బతీసే ప్రయత్నం? భక్తుడి వేషంలో రాజకీయ నేత, సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. బైండోవర్ కేసు ...
KCR vs Kavitha: అధికారాన్ని కోల్పోయి ఫ్రస్టేషన్‌లో ఉన్న కేసీఆర్‌కి కవిత వ్యవహార తీరు మరింత తలనొప్పిగా మారింది. ఆమె వల్ల ...
కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది దరఖాస్తు చేసుకొని ఉంటారు. మీరు కూడా వీళ్ల జాబితాలో ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ...
తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు పై ఇప్పటికే బైండోవర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారనే దానిపై ఆ ...