News

రష్యాలోని రెండు ప్రాంతాల్లో రెండు వంతెనలు కూలిపోయాయి. రైళ్లు పట్టాలు తప్పి కనీసం ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు అని రష్యా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఒక రష్యన్ రాజకీయ నాయకుడు కీవ్‌ను దీనిన ...
తిరుపతి సమీపంలోని ప్రముఖ శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక పూజల నేపథ్యంలో వివాదం నెలకొంది. హీరో శ్రీకాంత్ కుటుంబం కోసం నవగ్రహ దోష నివారణ హోమం నిర్వహించిన వేద పండితుడు మారుతి శర్మను, వ్యక్త ...
ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. మోన్సూన్ ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షానికి చెట్లు పడిపోవడం, నీటి ముంపు సమస్యలు ఎదురయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజ ...
ఎంతోకాలంగా ఎదురుచూసిన రుతుపవనాలు ఎట్టకేలకు వచ్చి వేసవి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం అందించాయి. అయితే వర్షాకాలంలో గాలి తేమ పెరగడం వలన శ్వాసకోశ సమస్యలు, వైరస్ వ్యాప్తి, బూజు, శిలీంధ్రాలు, మరియు సూక్ష్మక ...
మనం తినే ఆహారం, తాగే పానీయాలు, నివసించే ప్రదేశం, వాతావరణం.. ఇవన్నీ గొంతు గరగరకు కారణం అవుతాయి. కానీ ఈ 10 చిట్కాల్లో ...
PBKS vs MI: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ 2 మ్యాచ్ నేడు జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.
తెలంగాణ రైతులు జనుము, జీలుగు విత్తనాల కోసం ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం ₹200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి ఒక్క పైసా సాయం అందలేదు. ఇంగ్లాండ్‌ నుండి వచ్చిన కంటెస్టెంట్‌ను ...
Manchu Manoj \| ఖలేజా రీ రిలీజ్ పై మనోజ్ కామెంట్స్. Author : Swathi Aedulapuram; Last Updated : June 01, 2025, 17:26 IST ...
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557% ...
Lemon Prices Drop: నిమ్మ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. నిమ్మ ధరలు కేజీకి రూ.100 నుండి రూ.15-20కి పడిపోవడంతో ఆర్ధిక ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సింధూరం’ను పరాక్రమానికి ప్రతీకగా కొనియాడారు. ఇది పహల్‌గామ్ ఉగ్రవాద దాడి అనంతరం చేపట్టిన నిర్దిష్ట ప్రతికార దాడి ‘ఆపరేషన్ సింధూర్’కు స్ఫూర్తి అయింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబి ...