News

జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏదిఏమైనా అకాల వర్షాలు నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పేర్కొంటున్నారు.
DSC ప్రిపేర్ అవుతున్నారా? ఇది మీకోసమే. ఎన్నో ఏళ్ల తర్వాత నిరుద్యోగుల ఆశలు నెరవేరనున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత DSC ...
వెదురు కళ ఒక గొప్ప సంప్రదాయం. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే, ...
హైదరాబాద్‌కు చెందిన ఇంటీరియర్ డిజైన్స్ వర్క్ వ్యాపారి విశ్వేశ్వర్ విశ్వనాథ్. ఇటీవల హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి ప్లైవుడ్ షీట్స్ సరఫరా చేశారు.
ప్రస్తుతం మొసళ్ళ బీడింగ్ సెంటర్ లేకపోవడంతో, మంజీరా ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల్లోకి మొసళ్ళు వెళ్లే అవకాశం ఉంది.
కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో ముఖ్యమైన, అత్యవసర అప్‌డేట్ అందించింది. రిజర్వ్ బ్యాంక్ తన తాజా వార్షిక ...
Rain Alert: నైరుతీ రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే సగం దేశం కవర్ అయిపోయింది. మిగతా రాష్ట్రాలకూ వేగంగా ...
Panchangam Today: ఈ రోజు మే 31వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
విజయవాడలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లు జలమయం కాగా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా విద్యుత్ అంతరాయాలు, పాఠశాలలు మూతపడే అవకాశాలు కూడా కనిపిస్తు ...
తిరుమలలోని ఫుట్‌పాత్‌ల వెంబడి భద్రతను పెంచడానికి తిరుపతి దేవస్థానం (TTD) తన అటవీ శాఖ కోసం 25 స్మార్ట్ స్టిక్‌లను మోహరించనుంది. బేస్ వద్ద అధిక తీవ్రత గల టార్చెస్, అలారాలు మరియు విద్యుత్ షాక్ పరికరాలతో ...
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. ఆర్సీబీ ఫైనల్‌కు చేరడంలో ముఖ్య పాత్ర పోషించిన ఐదుగురు ప్లేయర్స్ ఎవరో చూద్దాం.
మే 30, 2025న, పశ్చిమ జావాలోని సిరెబాన్‌లోని ఒక క్వారీలో ఘోరమైన శిల కూలిపోవడంతో కనీసం 10 మంది మరణించారు మరియు ఆరుగురు గాయపడ్డారు. ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మే 31 వరకు రెస్క్యూ కార్యకలాపాలు ...